News
హోదాతో పాటు ప్యాకేజీ కూడా
ఏపీ టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రత్యేక హెదాపై భావోద్వేగాలను రెచ్చగొట్టడం వల్ల ఏపీ నష్టపోతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ప్యాకేజీ కూడా అవసరమన్నారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్రం ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే తీసుకుంటాం.. ఆ తర్వాత ప్రత్యేక హోదాకోసం ప్రయత్నం చేస్తామని చెప్పుకొచ్చారు. ఇచ్చింది తీసుకోవడం రాని దానికోసం ప్రయత్నం చేయడమనేది విజ్ఞతభావమని డొక్కా స్పష్టం చేశారు. అంతేకానీ ఇచ్చింది వద్దు రానిదాని కోసం ప్రయత్నం చేద్దాం లేకపోతే అన్నీ ఇచ్చినప్పుడే తీసుకుందామని కొన్ని పత్రికల్లో, రాజకీయ పార్టీల్లో వినిపిస్తున్నాయి అవి చాలా అన్యాయమన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








